‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ ‘రాతి తయారీ’ 2005 జూలై 13న నవ్య వారపత్రికలో వచ్చింది. ‘తెలుగు పలుకు’ పేరుతో తానా సావనీర్ కోసం నిర్వహించిన కథల పోటీలో...
ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.
కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ ‘రాతి తయారీ’ 2005 జూలై 13న నవ్య వారపత్రికలో వచ్చింది. ‘తెలుగు పలుకు’ పేరుతో తానా సావనీర్ కోసం నిర్వహించిన కథల పోటీలో...
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె ‘‘ముందు నేను చెబుతాను’’ ‘‘అహఁ, ముదు నేను...’’ ‘‘నేను చెప్పినాకే... ఎవరైనా...’’ *** ‘‘అసలు క్షోభ మొత్తం అనుభవించిన...
కోర్టు సీను- లోపల ఆనందరావు – అప్పలమ్మ ఎదురెదురుగా బోనుల్లో నిలబడి ఉన్నారు. బోలెడంతమంది లాయర్లు పెద్ద గౌనులేసుకుని పొడవాటి బల్లకు రెండువైపులా కుర్చీల్లో కూర్చుని ఏదో...
‘‘సాములందరికీ దండాలు. మీరందరూ గొప్పోల్లు. గొప్ప గొప్ప ఇసయాలే మాట్టాడతా వుంటారు. మీబోటోల్లకి నా బాద రవ్వంత చెప్పుకోవాలని నా ఆశ. మారాయలసీమలో రతనాలు రాసులుబోసి అమ్మినారని...
అదంటే నాకు, అదొక రకం అయిష్టం… ఎందుకో.. ఏమో… పసితనం నుంచీ ఆ రకం క్లయిమాక్స్ నాకెన్నడూ రుచించలా… పడటం కొత్త కాదు, తిరిగి లేవటమూ...
(ఒక పాప అమాయకంగా కోనేటి ఒడ్డున కూర్చుని ఉంటుంది.. ఇంకా తెరుచుకోని గుడి తలుపుల వైపు చూస్తూ ఉంటుంది) పా పా..అక్కడేం చేస్తున్నావ్? (అమ్మా నాన్న...
ఇంట్రావర్ట్ గా ఉంటూ.. జనంలో కలవలేకుండా.. మధనపడిపోతూ ఉండే వాడి కథ.

